Digital Kasipet:-
కాసిపేట మండలంలో ఈరోజు ఏడిఏ
సురేఖ పర్యటించి కాసిపేట మరియు ధర్మారావుపేట రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే వెంకటాపూర్ గ్రామంలో పత్తి మరియు కంది పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వందన, ఏఈవో తిరుపతి, శ్రీధర్, రైతులు ఉన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App