Kasipet Mandal News:-కాసిపేట మండలం నుండీ ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా కాసిపేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 11.5 క్వింటాల్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి sk అన్వార్ పై కేసు నమోదు చేసినట్లు కాసిపేట ఎస్ఐ రాములు గారు తెలిపారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App