Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ఆరేడిపల్లి గ్రామంలో
ఈరోజు పశువైద్యాధికారి తిరుపతి గారి ఆధ్వర్యంలో 279 ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి వెంకటాపూర్ గ్రామ ఉప సర్పంచ్ గేడం భీంరావు గారు మరియు స్థానిక నాయకులు ఎదుల పోషమల్లు పశువైద్య సహాయకుడు హాబీబ్ అలీ, ఆఫీస్ సబార్డినెట్ రవీందర్, గోపాల మిత్రలు నారాయణ, శ్యామ్ ప్రసాద్, మంజునాథ్, పశుమిత్రలు నీరజ, సరోజ, లక్ష్మీ పాల్గొన్నారు.
కాసిపేట మండలంలోని ఆరేడిపల్లి గ్రామంలో
ఈరోజు పశువైద్యాధికారి తిరుపతి గారి ఆధ్వర్యంలో 279 ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి వెంకటాపూర్ గ్రామ ఉప సర్పంచ్ గేడం భీంరావు గారు మరియు స్థానిక నాయకులు ఎదుల పోషమల్లు పశువైద్య సహాయకుడు హాబీబ్ అలీ, ఆఫీస్ సబార్డినెట్ రవీందర్, గోపాల మిత్రలు నారాయణ, శ్యామ్ ప్రసాద్, మంజునాథ్, పశుమిత్రలు నీరజ, సరోజ, లక్ష్మీ పాల్గొన్నారు.