Kasipet News/Devapur:-
ఈరోజు కాసిపేట మండలంలోని దేవాపుర్లో
యూనియన్ ఆఫీస్ దగ్గర ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు 100 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేశారు. మరియు యువ శక్తి యూత్ వారు నాయికపు గూడెంలో 30 మందికి కూరగాయల పంపిణీ చేశారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App