కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కాసిపేట
గ్రామాలలో క్రి.శే జాడి చొక్కయ్య గారి జ్ఞాపకార్థం వారి రెండవ కుమారుడు జాడి రమేష్ కుమార్ గారు (ZP HM, లోకేశ్వరం) లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయంగా కొంత మంది పేదలకు నిత్యావసర సరుకులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జాడి రాంచందర్, జాడి శ్రీనివాస్, శ్రీహరి, అభిలాష్, రాంజీ, ప్రవీణ్, అవినాష్, కార్తీక్ పాల్గొన్నారు.