Kasipet Mandal News:-
కాసిపేట్ మండలంలోని అరడిపల్లి మరియు
వెంకటాపూర్ గ్రామాలలో క్రి.శే జాడి లక్ష్మి జ్ఞాపకార్థం వారి పుత్రుడు జాడి మధునయ్య -ప్రసన్న (Rtd Executive Engineer) గారు హైదరాబాద్ లో స్థిర పడినప్పటికీ తన సొంతగడ్డ అయిన కాసిపేట్ మీద అభిమానంతో కుటుంబ సభ్యులు జాడి రాంచందర్, జాడి శ్రీనివాస్ చేతుల మీదుగా లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయంగా పేదరికంలో ఉన్న 50 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో వెంకటాపూర్ సర్పంచ్ ఆడే సౌందర్య-శంకర్, జాడి రాంచందర్, జంజిరాల తిరుపతి, శేఖర్, జాడి శ్రీనివాస్, శ్రీహరి, రాజ్ కుమార్, అభిలాష్, రాంజీ, ప్రవీణ్, అవినాష్, కార్తీక్ పాల్గొన్నారు.
కాసిపేట్ మండలంలోని అరడిపల్లి మరియు
వెంకటాపూర్ గ్రామాలలో క్రి.శే జాడి లక్ష్మి జ్ఞాపకార్థం వారి పుత్రుడు జాడి మధునయ్య -ప్రసన్న (Rtd Executive Engineer) గారు హైదరాబాద్ లో స్థిర పడినప్పటికీ తన సొంతగడ్డ అయిన కాసిపేట్ మీద అభిమానంతో కుటుంబ సభ్యులు జాడి రాంచందర్, జాడి శ్రీనివాస్ చేతుల మీదుగా లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయంగా పేదరికంలో ఉన్న 50 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో వెంకటాపూర్ సర్పంచ్ ఆడే సౌందర్య-శంకర్, జాడి రాంచందర్, జంజిరాల తిరుపతి, శేఖర్, జాడి శ్రీనివాస్, శ్రీహరి, రాజ్ కుమార్, అభిలాష్, రాంజీ, ప్రవీణ్, అవినాష్, కార్తీక్ పాల్గొన్నారు.