Kasipet Mandal News:-
ధర్మారావు పేట ప్రాథమిక వ్యవసాయ సహకార
సంఘం డైరెక్టర్ల ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 13 వార్డులు ఉండగా 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి, మిగిలిన 11 వార్డులలో పోటీ నెలకొంది. కాసిపేట జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రహస్య పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది, లెక్కింపు తరువాత ఫలితాలను ప్రకటిస్తారు.
ధర్మారావు పేట ప్రాథమిక వ్యవసాయ సహకార
సంఘం డైరెక్టర్ల ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 13 వార్డులు ఉండగా 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి, మిగిలిన 11 వార్డులలో పోటీ నెలకొంది. కాసిపేట జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రహస్య పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది, లెక్కింపు తరువాత ఫలితాలను ప్రకటిస్తారు.