Kasipet News/Meesava:-
మీసేవ కార్యకలాపాలు మూడు రోజులు
నిలిచిపోనున్నాయి అని నిన్న వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అని తేలింది. మీసేవలు యధాతదంగా కొనసాగుతాయని, మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దంటూ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ జీటీ వెంకటేశ్వర్రావు తెలిపారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App