Kasipet Mandal News/ Sonapur:- (Nov 9)
Kasipet మండలంలోని Sonapur గ్రామ
పంచాయతీలో ఇటీవల మృతి చెందిన మహిళకు సంబంధించి రైతు బీమా క్లయిమ్ పై ఏఈఓ చొప్పదండి తిరుపతి శుక్రవారం నామిని పత్రాలను స్వీకరించారు. మహిళా రైతు చిక్రం బాదుబాయి (55) అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందగా ఆమె పేరు పై రైతు బీమా ఉండడంతో ఆమె నివాసానికి వెళ్లి పత్రాలను తీసుకున్నారు. పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Source From:- Namasthe Telangana
Kasipet మండలంలోని Sonapur గ్రామ
పంచాయతీలో ఇటీవల మృతి చెందిన మహిళకు సంబంధించి రైతు బీమా క్లయిమ్ పై ఏఈఓ చొప్పదండి తిరుపతి శుక్రవారం నామిని పత్రాలను స్వీకరించారు. మహిళా రైతు చిక్రం బాదుబాయి (55) అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందగా ఆమె పేరు పై రైతు బీమా ఉండడంతో ఆమె నివాసానికి వెళ్లి పత్రాలను తీసుకున్నారు. పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Source From:- Namasthe Telangana