Kasipet Mandal News/Kasipet:- (Nov 12)
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ పుల్ల గోపి తన విధులకు ఆటంకం కలిగించి, దాడికి యత్నించారని ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దవాఖానలో విధులు నిర్వహిస్తుండగా మూర్తుజా, నయీమ్ వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Source from:- Namasthe Telangana
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ పుల్ల గోపి తన విధులకు ఆటంకం కలిగించి, దాడికి యత్నించారని ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దవాఖానలో విధులు నిర్వహిస్తుండగా మూర్తుజా, నయీమ్ వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Source from:- Namasthe Telangana